Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ ఇమ్రాన్‌ వాచాలత

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (08:01 IST)
కశ్మీర్‌ అంశం గురించి పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మళ్లీ తన వాచాలత చూపారు. భారత్‌ అంతర్గ వ్యవహారాలపై కూడా పరిధిమీరి మాట్లాడారు.

సోమవారం నాడాయన పాక్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కశ్మీర్‌లో జరుగుతున్న అంశాలపై  ఐక్యరాజ్యసమితిదే బాధ్యత అని, అక్కడ జరుగుతున్న మార్పుల గురించి ప్రపంచ దేశాలకు తాము తెలియజేయనున్నామని ఇమ్రాన్‌ అన్నారు.

కశ్మీర్‌ ప్రజల పట్ల తాము ఆందోళనగా ఉన్నామన్నారు. కశ్మీరీల కోసం యూఎన్‌ ముందుకు వస్తుందా లేదా వేచి చూడాలన్నారు. ట్రంప్‌, వెూదీ మధ్య పారిస్‌లో భేటీ జరిగిన తర్వాత ఇమ్రాన్‌ చేసిన ఈ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎఫ్‌ఏటీఎఫ్‌లో పాక్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం వెనుక భారత్ కుట్ర ఉందని ఆరోపించారు. భారత దేశం కేవలం హిందువులకేనా అని ఇమ్రాన్‌ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments