Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ ఇమ్రాన్‌ వాచాలత

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (08:01 IST)
కశ్మీర్‌ అంశం గురించి పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మళ్లీ తన వాచాలత చూపారు. భారత్‌ అంతర్గ వ్యవహారాలపై కూడా పరిధిమీరి మాట్లాడారు.

సోమవారం నాడాయన పాక్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కశ్మీర్‌లో జరుగుతున్న అంశాలపై  ఐక్యరాజ్యసమితిదే బాధ్యత అని, అక్కడ జరుగుతున్న మార్పుల గురించి ప్రపంచ దేశాలకు తాము తెలియజేయనున్నామని ఇమ్రాన్‌ అన్నారు.

కశ్మీర్‌ ప్రజల పట్ల తాము ఆందోళనగా ఉన్నామన్నారు. కశ్మీరీల కోసం యూఎన్‌ ముందుకు వస్తుందా లేదా వేచి చూడాలన్నారు. ట్రంప్‌, వెూదీ మధ్య పారిస్‌లో భేటీ జరిగిన తర్వాత ఇమ్రాన్‌ చేసిన ఈ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎఫ్‌ఏటీఎఫ్‌లో పాక్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం వెనుక భారత్ కుట్ర ఉందని ఆరోపించారు. భారత దేశం కేవలం హిందువులకేనా అని ఇమ్రాన్‌ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments