Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్‌ 30 వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం పొడిగింపు

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (20:40 IST)
అంతర్జాతీయ విమాన రాకపోకలపై జూన్‌ 30 వరకు నిషేధం విధిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిసిజిఎ) శుక్రవారం సర్య్కూలర్‌ జారీ చేసింది. ఈ విమానాలపై పాక్షిక నిషేధాన్ని పొడిగిస్తూ జూన్‌ 26,2020 న జారీ చేసిన మునుపటి ఉత్తర్వును సవరించింది.

అయితే షెడ్యూల్‌ చేసిన అంతర్జాతీయ విమానాలను ఎంపిక చేసిన మార్గాల్లో కేస్‌-టు-కేస్‌ ప్రాతిపదికన అనుమతించవచ్చునని డిసిజిఎ తెలిపింది. కోవిడ్‌ తొలి వేవ్‌ మొదలైన నాటి నుండి అంటే మార్చి 23,2020 నుండి భారత్‌ అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు విధించగా.. అదే ఏడాది మే నుండి వందే భారత్‌ మిషన్‌ కింద ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను నడిపింంది.

జులై నుండి ఎంపిక చేసిన దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం 'ఎయిర్‌ బబుల్‌' కింద నడుస్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌, యుఎఇ, కెన్యా, భూటాన్‌, ఫ్రాన్స్‌తో పాటు 27 దేశాలతో ఈ ఒప్పందం చేసుకుంది. ఎయిర్‌బబుల్‌ ఒప్పందం ప్రకారం ఆయా దేశాలు...ప్రత్యేక విమానాలను వారి భూభాగాల మధ్య నడుపుతుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments