Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవర్‌ గివెన్‌ నౌకకు రూ.7500 కోట్లు చెల్లించాల్సిందే : ఈజిప్టు

Webdunia
బుధవారం, 14 ఏప్రియల్ 2021 (08:57 IST)
సూయజ్‌ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయి నౌకా వాణిజ్యానికి భారీ నష్టాన్ని కలిగించిన కంటెయినర్‌ రవాణా నౌక ‘ఎవర్‌ గివెన్‌’కు ఈజిప్ట్‌ న్యాయస్థానం 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7500 కోట్లు) భారీ జరిమానా విధించింది. దీనిని చెల్లించేందుకు యాజమాన్యం ఇష్టపడకపోవడంతో నౌకను ప్రభుత్వం జప్తు చేసుకుంది. 
 
గత నెల 23న ఈ నౌక.. కాలువలో ఇరుక్కుపోయి ఆరు రోజుల తర్వాత కదిలిన విషయం తెలిసిందే. దీనివల్ల ఇతర నౌకలు రెండువైపులా నిలిచిపోయాయి. ఎవర్‌ గివెన్‌ను కదిలించడానికి భారీగా అయిన ఖర్చు, కాలువలో రాకపోకలు సాగకపోవడం వల్ల నిలిచిపోయిన ఆదాయం వంటివి లెక్కించి జరిమానా విధించారు. ఇది చెల్లించేవరకు ఆ నౌక తమ జలాల నుంచి కదిలేందుకు వీల్లేదని ఈజిప్ట్‌ తేల్చిచెప్పింది.
 
ఎవరి గివెన్ షిబ్ కంటెయినర్ అడ్డంగా చిక్కుకుని పోవడం వల్ల ఆ నౌక యజమానులు అష్టకష్టాలు ఎదుర్కొన్న విషయం తెల్సిందే. కాల్వ నుంచి ముందుకు కదిలేందుకు మోక్షం లభించినప్పటికీ ఆ కంటెయినర్‌ను ఈజిప్ట్‌ సీజ్‌ చేసింది. వారానికి పైగా సూయజ్‌లోనే ఎవర్‌ గివెన్‌ కదలకుండా మొరాయించడంతో ఆ కాల్వ గుండా సరుకు రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments