Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృత్రిమ వర్షంతో ఎండ నుంచి ఉపశమనం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 22 జులై 2021 (16:09 IST)
గతంలో మ‌న తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రువు స‌మ‌యంలో రాయలసీమ ప్రాంతాల్లో మేఘమథనం (కృత్రిమ వర్షం) చేపట్టారు. క్లౌడ్ సీడింగ్ చేయడం వల్ల కృత్రిమ వ‌ర్షాలు కురిపించే ప్ర‌య‌త్నం చేశారు. 
 
కానీ ఎడారి దేశ‌మైనా వినూత్న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఎప్పుడూ ముందుండే యూఏఈ ఓ కొత్త టెక్నాల‌జీని ఉప‌యోగించి కృత్రిమ వ‌ర్షం కురిపించింది. దేశంలో ఎండ‌లు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. 50 డిగ్రీల సెంటిగ్రేడ్‌ను కూడా తాకుతున్నాయి. దీంతో ఎండ వేడిమి నుంచి ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేందుకు దుబాయ్ ఓ వినూత్న ప్ర‌య‌త్నం చేసింది.
 
ఈ కొత్త టెక్నాల‌జీలో భాగంగా డ్రోన్ల సాయంతో మేఘాల‌కు షాకిచ్చి కృత్రిమ వ‌ర్షం కురిపించింది. దుబాయ్‌లోని ఓ హైవేపై ఇలా వ‌ర్షం కురుస్తున్న వీడియో వైర‌ల్‌గా మారింది. కొన్నేళ్లుగా ఎయిర్‌క్రాఫ్ట్‌ను పంపించి క్లౌడ్ సీడింగ్ ద్వారానే యూఏఈ కృత్రిమ వ‌ర్షాలు కురిపిస్తోంది. 
 
ఈ డ్రోన్లు మేఘాల్లోకి విద్యుత్తును పంపిస్తాయి. అది కాస్తా మేఘాల్లో ఎల‌క్ట్రిక‌ల్ బ్యాలెన్స్‌ను మార్చి వ‌ర్షం కురిపిస్తాయి. మేఘాల్లోని వ‌ర్ష బిందువుల‌ను చార్జ్ చేయ‌డానికి తాము ఇలా డ్రోన్ల‌ను పంపిస్తున్న‌ట్లు ఈ ప్రాజెక్ట్‌పై ప‌ని చేసిన శాస్త్రవేత్త డాక్ట‌ర్ కెరి నికోల్ చెప్పారు. ఈ కొత్త టెక్నాల‌జీ యూఏఈలో వ‌ర్ష‌పాతాన్ని పెంచుతుంద‌ని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments