Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహారం మాటున ఆస్ట్రేలియాకు డ్రగ్స్ సరఫరా!

Webdunia
ఆదివారం, 20 డిశెంబరు 2020 (11:07 IST)
ఆహారం మాటున ఆస్ట్రేలియాకు మాదకద్రవ్యాలను సరఫరా అవుతున్నాయి. అదీకూడా కొరియర్ ద్వారా వీటి సరఫరా చేస్తున్నారు. ఆస్ట్రేలియాకు రవాణా చేస్తున్న డ్రగ్‌ (మెథాంఫెటమైన్‌)ను డీఆర్‌ఐ అధికారు‌లు పట్టుకున్నారు. 
 
డీఆర్‌ఐ అడిషనల్‌ డైరక్టర్‌ జనరల్‌ ఎంకే సింగ్ కథనం ప్రకారం.. శనివారం హైదరాబాద్‌లోని ఓ పార్సిల్‌ సెంటర్‌లో వస్తువులను తనిఖీ చేయగా.. పార్సిల్‌ డబ్బా అడుగు భాగంలో కిలో బరువు గల మెథాంఫెటమైన్‌ను నల్లకవర్‌లో చుట్టి ఉంచగా గుర్తించారు. 
 
నిందితులు తప్పుడు అడ్రస్‌లు పెట్టి వీటిని రవాణా చేస్తున్నారని తెలిపారు. నిందితులను గుర్తించలేదని, కేసు దర్యాప్తులో ఉన్నదని వివరించారు. పట్టుబడ్డ మెథాంఫెటమైన్‌ విలువ రూ.3 కోట్లు ఉంటుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments