Webdunia - Bharat's app for daily news and videos

Install App

కజకిస్థాన్‌లో నిరసనకారుల కాల్చివేత

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (13:06 IST)
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారుల పట్ల కజికిస్థాన్ ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంభిస్తుంది. ఆందోళనకు దిగిన డజన్ల కొద్ది నిరసనకారులను పోలీసులు కాల్చివేశారు. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
కజికిస్థాన్ అధ్యక్షుడు కాసిమ్ జోమార్ట్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయి. ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేస్తూ నిరసనకారులు ఉద్యమిస్తున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఏకంగా డజన్ల సంఖ్యలో నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
మరోవైపు, దేశంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు కజికిస్థాన్ ప్రభుత్వం రష్యా ప్రభుత్వ సాయాన్ని కోరింది. అలాగే, దేశ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలను అదుపు చేసేందుకు కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ మద్దతు ఇవ్వాలని కజికిస్థాన్ అధ్యక్షుడు కాసిమ్ జోమార్ట్ తొకయేవ్ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments