Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగోలో రైలు ప్రమాదం - 61 మంది దుర్మరణం

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (10:09 IST)
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన కాంగో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 61 మంది మృత్యువాతపడ్డారు. మరో 52 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
 
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలోని ఆగ్నేయ కాంగో కొల్వేజి నగరానికి 200 కిలోమీటర్ల దూరంలో బయోఫ్వే వద్ద ఈ ప్రమాదం సంభవించింది. రైలు పట్టాలు తప్పడంతో ఏడు బోగీలు పక్కనే ఉన్న లోయలో పడిపోయాయి. 
 
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. అయితే, చనిపోయినవారిలో చాలా మృతదేహాలు బోగీల్లోనే చిక్కుకునివున్నాయి.
 
నిజానికి ఇది గూడ్సురైలు. మొత్తం 15 వేగన్లు ఉన్న ఈ గూడ్సురైలులో 12 బోగీల్లో వదలాది మంది ప్రయాణికులు ఎక్కారు. ఈ గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments