Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా.. తిమింగలం కడుపున కిలోలు కిలోలుగా ప్లాస్టిక్..

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (15:16 IST)
తుఫాను, సునామీల దెబ్బకు సముద్రంలో జీవించే జీవరాశులు తీరానికి చేరుకోవడం చూసేవుంటాం. ఇలా ఇండోనేషియాలో ఓ తిమింగలం సముద్ర తీరానికి చేరుకుంది. ఇండోనేషియాలోని జకార్త ప్రాంతంలో చనిపోయిన ఓ తిమింగలం తీరానికి చేరింది. ఆ తిమింగలాన్ని చూసిన జాలర్లు ఆ తిమింగలం కడుపు నుంచి ప్లాస్టిక్‌ను బయటికి తీశారు. కిలోల లెక్కన తిమింగలం ప్లాస్టిక్ తినడంతోనే చనిపోయిందని వారు చెప్తున్నారు. 
 
అంతేగాకుండా తిమింగలం కడుపులో మేకులన్నట్లు జాలర్లు గుర్తించారు. దీంతో ఇండోనేషియాలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించాలని డిమాండ్ పెరిగింది. ఇండోనేషియా సముద్ర తీర ప్రాంతాల్లో వ్యర్థాలుగా ప్లాస్టిక్ అధికంగా వున్నట్లు జాలర్లు తెలిపారు.
 
అంతేగాకుండా అత్యధికంగా ప్లాస్టిక్‌ను ఇండోనేషియాలో సముద్రంలో కలుపుతున్నట్లు తెలియవచ్చింది. చైనాకు తర్వాత అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలను ఇండోనేషియాలో సముద్రపు నీటిలో కలుపుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇలా ప్రజలు ఉపయోగించే ప్లాస్టిక్ పదార్థాలు సముద్రపు జీవరాశులకు పెద్ద దెబ్బ తెస్తున్నాయని అధికారులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments