Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లికి కరోనా వున్నా.. శిశువుకు అది సోకదు.. చైనా పరిశోధకులు

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (17:28 IST)
గర్భస్థ శిశువుకు కరోనా వైరస్ సోకే ప్రమాదం వుండదని తేలింది. చైనా అధ్యయనంలో ఈ విషయం వెల్లడి అయ్యింది. కరోనా పుట్టిన వూహాన్‌లో నగరంలో నలుగురు గర్భవతులపై జరిగిన పరిశోధనలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కరోనా మహమ్మారి తల్లి గర్భంలోని శిశువులకు సోకదని చైనా యూనివర్శిటీ స్పష్టం చేసింది. 
 
ఒకవేళ తల్లికి కరోనా వైరస్ వున్నప్పటికీ.. బిడ్డకు అది సోకదని తేలింది. దీంతో నవజాత శిశువులకు ఈ వైరస్ సోకదని హౌఝాంగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 
 
వూహాన్‌లో నలుగురు నెలలు నిండిన గర్భవతులపై ఈ అధ్యయనం జరిగింది. అలాగే పుట్టిన ముగ్గురు శిశువులకు సాధారణ ఆహారమే అందించినా.. ఎవరిలోనూ కరోనా లక్షణాలు లేవని తేలినట్లు పరిశోధకులు తేల్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments