Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా 50లక్షల కేసులు.. 3,29,729 మంది మృతి

Webdunia
గురువారం, 21 మే 2020 (15:18 IST)
ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 50లక్షలు దాటాయి. అమెరికా సహా పలు దేశాల్లో ఉధృతి అలాగే కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 50,89,923 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,29,729 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 20,23,472 మంది కోలుకున్నారు.
 
అగ్రరాజ్యం గత 24 గంటల్లో మొత్తం 15,93,031 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 94,941 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 3,70,778 మంది కోలుకున్నారు. అలాగే స్పెయిన్‌లో గత 24 గంటల్లో మొత్తం 2,79,524 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 27,888 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 1,96,958 మంది కోలుకున్నారు.
 
ఇటలీలో గత 24 గంటల్లో మొత్తం 2,27,364 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 32,330 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 1,32,282 మంది కోలుకున్నారు. బ్రిటన్‌లో గత 24 గంటల్లో మొత్తం 2,48,293 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 35,704 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 30,150 మంది కోలుకున్నారు.
 
రష్యాలో గత 24 గంటల్లో మొత్తం 3,08,705 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 2,972 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 85,392 మంది కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments