Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పోలీస్ శాఖలో తొలి కరోనా మరణం

Webdunia
గురువారం, 21 మే 2020 (15:08 IST)
కరోనా వైరస్ దెబ్బకు అనేక మంది చనిపోతున్నారు. తెలంగాణా రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారిలో 40 మంది చనిపోయారు. అయితే, కరోనా వైరస్ బారినపడుకుండా ప్రజలను కాపాడుతూ కోవిడ్ వారియర్స్‌లలో ఒకరైన పోలీసులు కూడా ఈ వైరస్ బారినపడి చనిపోతున్నారు. తాజాగా తెలంగాణ పోలీసు శాఖలో ఓ కరోనా మరణం నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర డీజీపీ కార్యాలయం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మన్సూరాబాద్‌కు చెందిన దయాకర్‌ రెడ్డి.. జియగూడలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయనకు కరోనా సోకగా ఆస్పత్రిలో ఉంటూ చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, బుధవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి... మృతుడు దయాకర్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని డీజీపీ భరోసానిచ్చారు. అలాగే దయాకర్ రెడ్డి అంత్యక్రియలు కేవలం ఐదుగురితో జరిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments