Webdunia - Bharat's app for daily news and videos

Install App

979కి చేరిన కరోనా కేసుల సంఖ్య.. 24 గంటల్లోనే..?

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (13:01 IST)
క్ష‌ణం క్ష‌ణం విజృంభిస్తోన్న క‌రోనా వైర‌స్ భార‌త్‌లో గ‌త 24 గంట‌ల్లోనే భారీ సంఖ్యలో నమోదైనాయి. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో ఉన్న క‌రోనా కేసుల సంఖ్య 979కు చేరుకుంది. ఆదివారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం గ‌త 24 గంట‌ల్లోనే క‌రోనా మ‌న దేశంలో రెచ్చిపోయింది. 
 
24 గంట‌ల్లో 106 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దేశంలోనే అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 196 కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో కేర‌ళ ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో ప‌రిస్థితులు అదుపు త‌ప్పేలా ఉన్నాయి.
 
 ఇక రాజ‌స్థాన్లో 55 కేసులు, తెలంగాణ‌లో 67 కేసులు ఉంటే ఏపీలో 19 కేసులు న‌మోదు అయ్యాయి. ఇదివరకు క‌రోనాతో 25మంది మృతి చెందారు. ఇక పంజాబ్‌లో బ్యాంకులు వారానికి కేవ‌లం రెండు రోజులు మాత్ర‌మే ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

Parthiban : నటి సీత నాకు లైఫ్ ఇచ్చిందంటున్న పార్తీబన్, తెలుగులో రీ ఎంట్రీ

ఈ యేడాది ఆఖరులో సెట్స్‌పైకి 'కల్కి-2' : నాగ్ అశ్విన్

Mad Square: ఇది మాడ్ కాదు మాడ్ మ్యాక్స్ అంటూ మ్యాడ్ స్క్వేర్ నుంచి హుషారైన గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments