Webdunia - Bharat's app for daily news and videos

Install App

979కి చేరిన కరోనా కేసుల సంఖ్య.. 24 గంటల్లోనే..?

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (13:01 IST)
క్ష‌ణం క్ష‌ణం విజృంభిస్తోన్న క‌రోనా వైర‌స్ భార‌త్‌లో గ‌త 24 గంట‌ల్లోనే భారీ సంఖ్యలో నమోదైనాయి. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో ఉన్న క‌రోనా కేసుల సంఖ్య 979కు చేరుకుంది. ఆదివారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం గ‌త 24 గంట‌ల్లోనే క‌రోనా మ‌న దేశంలో రెచ్చిపోయింది. 
 
24 గంట‌ల్లో 106 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దేశంలోనే అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 196 కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో కేర‌ళ ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో ప‌రిస్థితులు అదుపు త‌ప్పేలా ఉన్నాయి.
 
 ఇక రాజ‌స్థాన్లో 55 కేసులు, తెలంగాణ‌లో 67 కేసులు ఉంటే ఏపీలో 19 కేసులు న‌మోదు అయ్యాయి. ఇదివరకు క‌రోనాతో 25మంది మృతి చెందారు. ఇక పంజాబ్‌లో బ్యాంకులు వారానికి కేవ‌లం రెండు రోజులు మాత్ర‌మే ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించాయి.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments