Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న చికెన్‌లో కరోనా ఆనవాళ్లు.. ఇప్పుడేమో రొయ్యల్లో కోవిడ్..?

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (17:26 IST)
మొన్నటికి మొన్న బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటున్న చికెన్‌లో కరోనా ఆనవాళ్లు ఉన్నాయని చైనా బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. రొయ్యల్లో చైనా, ఈక్వెడార్ రొయ్యల మీద కూడా కరోనా ఆరోపణలు చేసింది. 
 
ప్రపంచంలో అనేక దేశాలకు ఈక్వెడార్ రొయ్యలను ఎగుమతి చేస్తుంది. ఏ దేశం కూడా ఇప్పటి వరకు ప్యాకింగ్‌లో కరోనా వైరస్ ఉన్నట్టుగా చెప్పలేదు. ఈక్వెడార్ నుంచి దిగుమతి చేసుకున్న రొయ్యల ప్యాక్‌లో కరోనా వైరస్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారని చైనా ఆరోపించింది. 
 
దీనిపై ఈక్వెడార్ ప్రొడక్షన్ మంత్రి స్పందిస్తూ.. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మా దేశంలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాం. నియమాలు పాటిస్తూనే ఎగుమతులు చేస్తున్నాం. మా దేశం దాటి వెళ్లిన వస్తువులకు ఏమౌతుందనేది మా బాధ్యత కాదు' అని వ్యాఖ్యానించారు. ఈక్వెడార్ మినిస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments