Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో తీవ్ర చలి.. 36మంది పిల్లలు మృతి

సెల్వి
శుక్రవారం, 12 జనవరి 2024 (14:36 IST)
పాకిస్థాన్‌లో రోజురోజుకు చలి పెరుగుతోన్న పరిస్థితిలో తీవ్ర చలి కారణంగా 36 మంది పిల్లలు మరణించినట్లు తెలుస్తోంది. భారతదేశంలో రాజధాని ఢిల్లీ నుండి కాశ్మీర్ వరకు చలితో జనం వణికిపోతున్నారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో నిమోనియా ప్రభావంతో 36 మంది చిన్నారులు దయనీయంగా మృతి చెందారు. 
 
అయితే పాకిస్థాన్‌లో పిల్లలు చల్లని కాలంలో అనుసరించాల్సిన విధానాలను ప్రభుత్వం ప్రకటించింది. చల్లని కారణంగా ఈ నెల చివరి వరకు పాఠశాల ప్రాంగణాల్లో అసెంబ్లీ నిర్వహించడంపై నిషేధం విధించబడింది. నర్సరీ తరగతులకు జనవరి 19 వరకు సెలవులు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments