పాకిస్థాన్‌లో తీవ్ర చలి.. 36మంది పిల్లలు మృతి

సెల్వి
శుక్రవారం, 12 జనవరి 2024 (14:36 IST)
పాకిస్థాన్‌లో రోజురోజుకు చలి పెరుగుతోన్న పరిస్థితిలో తీవ్ర చలి కారణంగా 36 మంది పిల్లలు మరణించినట్లు తెలుస్తోంది. భారతదేశంలో రాజధాని ఢిల్లీ నుండి కాశ్మీర్ వరకు చలితో జనం వణికిపోతున్నారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో నిమోనియా ప్రభావంతో 36 మంది చిన్నారులు దయనీయంగా మృతి చెందారు. 
 
అయితే పాకిస్థాన్‌లో పిల్లలు చల్లని కాలంలో అనుసరించాల్సిన విధానాలను ప్రభుత్వం ప్రకటించింది. చల్లని కారణంగా ఈ నెల చివరి వరకు పాఠశాల ప్రాంగణాల్లో అసెంబ్లీ నిర్వహించడంపై నిషేధం విధించబడింది. నర్సరీ తరగతులకు జనవరి 19 వరకు సెలవులు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments