Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్: టూత్ బ్రష్‌లను పొడుచుకున్నారు.. 15 మంది ఖైదీలు మృతి

Webdunia
సోమవారం, 27 మే 2019 (15:16 IST)
బ్రెజిల్ దేశంలోని జైలులో ఖైదీల మధ్య ఏర్పడిన ఘర్షణ 15 మంది ప్రాణాలను బలితీసుకుంది. బ్రెజిల్ లోని అమెజొనాస్ రాష్ట్రంలోని ఓ జైల్లో ఖైదీలు రెండు గ్రూపులుగా విడిపోయి చేతికి అందినవాటితో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 15 మంది ఖైదీలు మృతి చెందారు. టూత్ బ్రష్షులతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడిన ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
టూత్ బ్రష్‌లతో పొడుచుకోవడం.. గొంతును నులిమేయడం చేశారు. దీంతో జైలు అధికారులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో గాయపడిన వారిని అధికారులు ఆస్పత్రికి తరలించారు. కాగా బ్రెజిల్‌లోని జైళ్లు.. ప్రపంచంలోనే మూడో వరుసలో అత్యధిక ఖైదీలను కలిగివుంది. జైళ్లల్లో మగ్గుతున్న వారి సంఖ్య జూన్ 2016 నాటికి 726,712 మందికి చేరిందని అధికారులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments