Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాస్తవాధీన రేఖ వెంబడి భారత వాయుసేన కార్యకలాపాలపై చైనా అభ్యంతరం

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (14:40 IST)
పొరుగుదేశం చైనా మళ్లీ తోకజాడిస్తుంది, భారత్, చైనా దేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి యధేచ్చగా ఆక్రమలకు పాల్పడున్న డ్రాగన్ కంట్రీ.. ఇపుడు ఇదే వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ వాయుసేన నిర్వహిస్తున్న కార్యకలాపాలపై తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. 
 
వాస్తవాధీన రేఖ వద్ద దళాలు, నిర్మాణ సామగ్రిని తరలించడానికి భారత్‌ హెలికాప్టర్లను వినియోగిస్తోంది. గత కొద్ది వారాలుగా భారత్‌ వైపు భూభాగంలో డ్రోన్‌ ఆపరేషన్లు కూడా నిర్వహిస్తోంది. వీటిపై స్థానిక కమాండర్లతో చైనా అధికారులు మాట్లాడినట్లు సమాచారం.
 
ఇటీవల జూన్‌లో చైనాకు చెందిన ఓ యుద్ధ విమానాం వాస్తవాధీన రేఖ సమీపంలో ఎగిరింది. ఈ నేపథ్యంలో దీనిపై 16వ విడత చర్చల్లో మాట్లాడుకొన్నారు. ఇటువంటి కార్యకలాపాలు నిర్వహించే సమయంలో ఇరు పక్షాలు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించారు. 
 
అయితే, గతంలో చైనా చొరబాట్లను పరిశీలిస్తే అత్యధికంగా ఈ సీజన్‌లో చేసినవే ఉంటాయి. గతేడాది చూస్తే సెప్టెంబర్‌- అక్టోబర్‌ మధ్య భారత దళాలు ఒక సారి చైనా చొరబాట్లను అడ్డుకొన్నాయి. ఈ ఘటన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో చోటుచేసుకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments