Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చుకున్న ప్రధాని మోడీ

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (14:19 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చుకున్నారు. తన ప్రొఫైల్ పిక్‌గా జాతీయ పతాకాన్ని పెట్టుకున్నారు. ఆగస్టు 2వ తేదీన త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుక. అందువల్ల ఆగస్టు 2వ తేదీ నుంచి ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం వరకు త్రివర్ణ పతకాన్ని ప్రొపైల్ పిక్‌గా పెట్టుకోవాలని ప్రధాని మోడీ దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. ఈ పిలుపు మేరకు ఆయన తొలుత తన ప్రొఫైల్ పిక్‌ను మంగళవారం ఉదయం మార్చారు. 
 
కాగా, "ఆజాదీకా అమృత్ మహోత్సవం" జరుపుకుంటున్న వేళ యూవత్ దేశం హర్ ఘర్ తిరంగా కోసం సిద్ధంగా ఉంది. భారత త్రివర్ణ పతాకాన్ని సంబరంగా జరుపుకునేందుకు సమిష్టి చర్యలు అవసరం. నా సోషల్ మీడియా పేజీల్లో డీపీని మార్చాను. మీరు కూడా అదే పని చేయాలి" అని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు కేంద్ర హోం మంత్రి అమిత షా, బీజేపీ చీఫ్ జీపీ నడ్డాలు తమ ప్రొఫైల్ పిక్‌ను మార్చారు. అలాగే, కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలు, నేతలు కూడా తమ ప్రొఫైల్ పిక్‌ను మార్చారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments