Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చుకున్న ప్రధాని మోడీ

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (14:19 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చుకున్నారు. తన ప్రొఫైల్ పిక్‌గా జాతీయ పతాకాన్ని పెట్టుకున్నారు. ఆగస్టు 2వ తేదీన త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుక. అందువల్ల ఆగస్టు 2వ తేదీ నుంచి ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం వరకు త్రివర్ణ పతకాన్ని ప్రొపైల్ పిక్‌గా పెట్టుకోవాలని ప్రధాని మోడీ దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. ఈ పిలుపు మేరకు ఆయన తొలుత తన ప్రొఫైల్ పిక్‌ను మంగళవారం ఉదయం మార్చారు. 
 
కాగా, "ఆజాదీకా అమృత్ మహోత్సవం" జరుపుకుంటున్న వేళ యూవత్ దేశం హర్ ఘర్ తిరంగా కోసం సిద్ధంగా ఉంది. భారత త్రివర్ణ పతాకాన్ని సంబరంగా జరుపుకునేందుకు సమిష్టి చర్యలు అవసరం. నా సోషల్ మీడియా పేజీల్లో డీపీని మార్చాను. మీరు కూడా అదే పని చేయాలి" అని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు కేంద్ర హోం మంత్రి అమిత షా, బీజేపీ చీఫ్ జీపీ నడ్డాలు తమ ప్రొఫైల్ పిక్‌ను మార్చారు. అలాగే, కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలు, నేతలు కూడా తమ ప్రొఫైల్ పిక్‌ను మార్చారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments