Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకటి కాదు.. రెండు కాదు.. 6వేల అరుదైన చేపలను చంపేసిన చైనా.. ఎలా?

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (16:03 IST)
అవును.. చైనా చేసిన పనికి అక్వా ఫామ్‌లోని ఆరువేల అరుదైన చేపలు మరణించాయి. చైనా హుబే ప్రావిన్స్ వద్ద ఓ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. వ్యవసాయ భూమిలో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టినట్లు ఇప్పటికే ఆ ప్రాంత రైతులు వాపోతున్నారు. ఇందుకు తోడుగా హుబేయి ప్రావిన్స్‌లో చైనా చేపట్టిన వంతెన నిర్మాణానికి ఆరువేల చేపలు మరణించినట్లు ఆ దేశ మీడియా కోడైకూస్తోంది. 
 
నిర్మాణ పనుల్లో ఏర్పడిన శబ్ధం కారణంగా ఈ చేపలు మరణించినట్లు అధికారులు తేల్చారు. అక్వారియం బ్రిడ్జ్ నిర్మాణంతో కాలుష్యం ఏర్పడిందని తద్వారా చేపలు మృతి చెందాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైడ్రోఎలక్ట్రిక్ డామ్‌లను యాగ్టే నదిపై నిర్మించిన కారణంగా అరుదైన చేపలు భారీ ఎత్తున మరణించాయని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో చైనా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని నిలిపివేసింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం