Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం - ఇద్దరు మృతి

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (08:51 IST)
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ కాల్పుల మోత మరోమారు వినిపించింది. మేరీల్యాండ్‌లోని స్మిత్‌బర్గ్ కాల్పుల ఘటన మరిచిపోకముందే చికాగోలో మరోమారు కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 
 
చికాగోలోని ఇండియానా నైట్ క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ దండగుడు ఈ కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ ఘటనతో చికాగోలో గత వారం రోజుల వ్యవధిలో జరిగిన తుపాకీ కాల్పుల్లో ఆరుగురు పౌరులు మృత్యువాతపడ్డారు. కాగా, ఈ కాల్పులు జరిపిన తర్వాత దండుగుడు అక్కడ నుంచి పారిపోగా, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments