Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరియాలో దారుణం.. రసాయన దాడులు చేసిన ప్రభుత్వ బలగాలు

సిరియాలో దారుణం జరిగింది. ఆ దేశ భద్రతా బలగాలు ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని రసాయన దాడులు జరిపాయి. ఈ దాడుల్లో సుమారు వెయ్యి మంది వరకు చిన్నారులు చనిపోయినట్టు సమాచారం.

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (12:33 IST)
సిరియాలో దారుణం జరిగింది. ఆ దేశ భద్రతా బలగాలు ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని రసాయన దాడులు జరిపాయి. ఈ దాడుల్లో సుమారు వెయ్యి మంది వరకు చిన్నారులు చనిపోయినట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా సిరియాలో ప్రభుత్వ బలగాలు, రెబెల్స్‌కు మధ్య అంతర్యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ దాడులు రోజురోజుకీ దాడులు పెరిగిపోతున్నాయి. 
 
లేటెస్ట్‌గా సినియాలోని తూర్పుభాగంలోని గౌటాపై ప్రభుత్వ దళాలు విచుకుపడ్డాయి. రెబల్స్ టార్గెట్‌గా కెమికల్స్ దాడులు చేసింది. ఈ దాడుల్లో అన్నెంపుణ్యం ఎరుగని 100 మందికి పైగా చిన్నారులు చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొంత మంది చిన్నారుల ఆచూకీ లభించలేదు. ఆస్పత్రులన్నీ చిన్నారులతో నిండిపోయాయి. చికిత్స అందించటానికి కూడా సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు వైద్యులు. 
 
కాగా, ప్రభుత్వ దళాలు కెమికల్ దాడులకి దిగటంపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులు బలైపోతున్నారని.. వెంటనే అంతర్యుద్దాన్ని ఆపాలని ప్రపం దేశాలు డిమాండ్ చేశాయి. అయితే, తాము రసాయన దాడులకు పాల్పడలేదని సిరియా ప్రభుత్వ బలగాలు ప్రకటించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments