Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర సిరియాలో ఉగ్ర బీభత్సం.. కారును పేల్చేశారు.. 14మంది మృతి

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (13:18 IST)
Blast
ప్రపంచ దేశాలు కరోనాతో నానా తంటాలు పడుతుంటే.. ఉగ్రవాదులు మరోవైపు పెచ్చరిల్లిపోతున్నారు. ఉత్తర సిరియాలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో 14 మంది మృతిచెందారు. 80 మంది గాయపడ్డారు. అలెప్పొ ప్రావిన్సులో ఉన్న అల్ బాబ్ జిల్లా పట్టణంలో ఈ ఘటన జరిగింది. భారీ పేలుడు పదార్థాలు ఉన్న ట్రక్కును ఉగ్రవాదులు పేల్చారు. ఈ దాడి వెనుక ఐపీజీ లేదా పీకేకే ఉగ్రవాద గ్రూపు ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. 
 
అల్ బాబ్ పట్టణంలో దాడి జరగడం వారంలోనే ఇది రెండవసారి. ఆదివారం చెక్ పాయింట్ వద్ద జరిగిన దాడిలో ఇద్దరు పౌరులు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ చెర నుంచి అల్ బాబ్ పట్టణాన్ని 2017లో సిరియా ఆర్మీ విముక్తి చేసింది. టర్కీ బోర్డర్ సమీపంలో ఉన్న ఈ పట్టణం నుంచి ఉగ్రవాదులను ఎరివేసేందుకు 2016లో ఏడు నెలల ఆపరేషన్ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments