బ్రిటన్ ప్రధానికి ఎదురుదెబ్బ... విశ్వాస పరీక్ష తప్పనిసరి...

Webdunia
బుధవారం, 16 జనవరి 2019 (09:03 IST)
బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్రెగ్జిట్‌పై బ్రిటన్ పార్లమెంట్‌లో నిర్వహించిన ఓటింగ్‌లో ఆమె ఓటమిపాలయ్యారు. దీంతో థెరిసా విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. 
 
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలని గతంలో నిర్ణయించారు. దీంతో బ్రిటన్ పార్లమెంట్‌లో ఓటింగ్‌తో కూడిన చర్చ జరిగింది. ఈ చర్చ, ఓటింగ్‌లో బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా 432 మంది ఓటు వేయగా, 202 మంది అనుకూలంగా ఓటు వేశారు. దీంతో థెరిసా మే ఓటమిపాలయ్యారు. 
 
బ్రెగ్జిట్ ఓటింగ్‌లో ఓటమితో ప్రతిపక్ష లేబర్ పార్టీ థెరిసా మే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఒకవేళ అవిశ్వాస తీర్మానం నెగ్గితే 14 రోజుల్లోగా మెజార్టీ రాజకీయ పార్టీ విశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సి ఉంటుంది. గడువులోగా విశ్వాస తీర్మానంలో మెజార్టీ రాజకీయ పార్టీ నెగ్గకపోతే బ్రిటన్‌లో ఎన్నికలు అనివార్యంకానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments