భర్తను హత్య చేసి.. మర్మాంగాన్ని కోసేసింది.. ఆపై పెనంపై వేసి ఫ్రై చేసింది..!

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (16:28 IST)
భర్తను హత్య చేసిన మహిళ దారుణానికి పాల్పడింది. బ్రెజిల్‌కు చెందిన ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. అనంతరం అతడి మర్మాంగాన్ని కోసేసింది. అంతేకాదు కోసేసిన మర్మాంగాన్ని వంటలో ఉపయోగించింది. ఈ దారుణానికి పాల్పడిన 33 ఏళ్ల మచాడోను ఈ నెల 7 అరెస్ట్ చేశారు పోలీసులు. మృతుడు సాంటా కేటరినా ఇంట్లోనే నగ్నంగా, విగతజీవిగా పడి ఉండటాన్ని పోలీసులు గమనించారు.
 
వివరాల్లోకి వెళితే మచాడో, తన భర్త సాంటా కేటరినా మర్మాంగాన్ని కోసేసిన పెనం మీద నూనెలో వేసి వేయించింది. ఉదయం నాలుగు గంటల సమయంలో ఈ దారుణం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. విడిపోయే విషయంలో జరిగిన గొడవ కారణంగానే మచాడో.. భర్తపై ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని తెలిపారు. 
 
పోలీసులు నిందితురాలు మృతుడిపై దాడి చేసేందుకు ఉపయోగించిన వంటగది కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్యతో పాటు బాధితుడిని వేధింపులకు గురి చేసిన ఆరోపణల కారణంగా మచాడోను పోలీసులు అరెస్ట్ చేశారు. పదేళ్ల పాటు కలిసి ఉన్న మచాడో, సాంటా కేటరినా రెండేళ్ల క్రితం విడిపోయారు. విడిపోయినప్పటికీ వీరిద్దరూ ఒకరినొకరు చూసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరికి 8 ఏళ్ల కొడుకుతో పాటు 5 ఏళ్ల కూతురు ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం