Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌లో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 51వేలకు పైగా కొత్త కేసులు

Webdunia
ఆదివారం, 26 జులై 2020 (12:51 IST)
కరోనా కేసుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో గడచిన 24 గంటల్లో 51 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు 1,211 మంది కరోనా సోకి మృతి చెందారు.

లాటిన్ అమెరికాలో ఇప్పటివరకు 23 లక్షల 94 వేల 513 కేసులు నమోదవగా.. 86,వేల 449 మంది మృతిచెందారు. 16 లక్షల మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. కాగా శనివారం బ్రెజిల్‌లో కొత్తగా 55,891 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.
 
కరోనా వైరస్ కారణంగా బ్రెజిల్‌లో వారంలో ఎనిమిది వేలకు పైగా బాధితులు మృతి చెందారు. దక్షిణాఫ్రికాలోనూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు నాలుగు లక్షల 34 వేల కేసులు నమోదయ్యాయి. 6300 మందికి పైగా మరణించారు. మెక్సికోలో మూడు లక్షల 85 వేల కరోనా కేసులు నమోదవగా.. 43 వేలకు పైగా బాధితులు మృతిచెందారు.
 
ఇదిలావుండగా.. దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అమెరికా, బ్రెజిల్, ఇండియా, రష్యా తరువాత కరోనా వల్ల దక్షిణ ఆఫ్రికా ఎక్కువగా ప్రభావితమైంది. ఇప్పటివరకు ఇక్కడ నాలుగు లక్షల 34 వేల కేసులు నమోదయ్యాయి. 6300 మందికి పైగా మరణించారు. మెక్సికోలో మూడు లక్షల 85 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 43 వేలకు పైగా బాధితులు మృతిచెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments