Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరేబియన్ దీవులకు వివాహర యాత్రకు వెళ్లిన భారత సంతతి విద్యార్థి మాయం!

ఠాగూర్
సోమవారం, 10 మార్చి 2025 (11:59 IST)
కరేబియన్ దీవులకు విహార యాత్రకు వెళ్ళిన భారతీయ సంతతికి చెందిన ఓ విద్యార్థిని అదృశ్యమయ్యారు. అమెరికాలోని పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో సుదీక్ష కోణంకి అనే విద్యార్థిని విద్యాభ్యాసం చేస్తుంది. ఈమె గతవారం తన స్నేహితులతో కలిసి కరేబియన్ దీవులకు విహారయాత్రకు వెళ్లింది. 
 
డొమినికన్ రిపబ్లికన్‌లోని ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటాకానా ప్రాంతానికి సుదీక్షతో పాటు ఆమె స్నేహితులంతా వెళ్లారు. ఈ నెల 6వ తేదీన రియా రిపబ్లికా రిసార్ట్ వద్ద బీచ్ వెంట నడుచుకుంటూ వెళ్లింది. ఆ తర్వాత ఆమె తిరిగి రాకపోవడంతో స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. 
 
భారతదేశానికి చెందిన సుదీక్ష కోణంకి తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాసం హోదా పొందారు. 20 యేళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి ప్రస్తుతం పిట్స్‌బర్గ్ వర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments