Webdunia - Bharat's app for daily news and videos

Install App

SLBC Tunnel: కేరళ నుంచి అవి వచ్చాయ్.. రెండు మృతదేహాల గుర్తింపు

సెల్వి
సోమవారం, 10 మార్చి 2025 (11:46 IST)
ఫిబ్రవరి 22న జరిగిన విషాద ఘటనలో ఎనిమిది మంది అదృశ్యమైన నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలోని ఎస్‌ల్బీసీ సొరంగం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారానికి సహాయక చర్యలు ప్రారంభమై 17రోజులైనాయి. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం మొదటి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, రెస్క్యూ బృందం సోమవారం మరో రెండు మృతదేహాలను గుర్తించింది. మొదటగా వెలికితీసిన మృతదేహం టన్నెల్ బోరింగ్ మెషిన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ ది అని గుర్తించారు. 
 
గురుప్రీత్ సింగ్ అవశేషాలు కనుగొనబడిన ప్రదేశంలోనే తాజా రెండు మృతదేహాలు కనుగొనబడ్డాయి. కేరళ నుండి శునకాలను రప్పించిన తర్వాత సహాయక చర్యలలో పురోగతి గమనించబడింది. కేరళ పోలీసు విభాగానికి చెందిన ఈ ప్రత్యేకంగా శిక్షణ పొందిన శునకాలు, భూగర్భంలో 15 అడుగుల లోతు వరకు పాతిపెట్టిన మానవ అవశేషాలను గుర్తించగలవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments