SLBC Tunnel: కేరళ నుంచి అవి వచ్చాయ్.. రెండు మృతదేహాల గుర్తింపు

సెల్వి
సోమవారం, 10 మార్చి 2025 (11:46 IST)
ఫిబ్రవరి 22న జరిగిన విషాద ఘటనలో ఎనిమిది మంది అదృశ్యమైన నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలోని ఎస్‌ల్బీసీ సొరంగం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారానికి సహాయక చర్యలు ప్రారంభమై 17రోజులైనాయి. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం మొదటి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, రెస్క్యూ బృందం సోమవారం మరో రెండు మృతదేహాలను గుర్తించింది. మొదటగా వెలికితీసిన మృతదేహం టన్నెల్ బోరింగ్ మెషిన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ ది అని గుర్తించారు. 
 
గురుప్రీత్ సింగ్ అవశేషాలు కనుగొనబడిన ప్రదేశంలోనే తాజా రెండు మృతదేహాలు కనుగొనబడ్డాయి. కేరళ నుండి శునకాలను రప్పించిన తర్వాత సహాయక చర్యలలో పురోగతి గమనించబడింది. కేరళ పోలీసు విభాగానికి చెందిన ఈ ప్రత్యేకంగా శిక్షణ పొందిన శునకాలు, భూగర్భంలో 15 అడుగుల లోతు వరకు పాతిపెట్టిన మానవ అవశేషాలను గుర్తించగలవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments