Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌లో దారుణం.. పర్వత కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (19:33 IST)
బ్రెజిల్ దేశంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బ్రెజిలియన్ సరస్సులో పడవలో ప్రయాణిస్తున్న వారిపై ఒక్కసారిగా పర్వత కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. 
 
ఈ ఘటన శనివారం బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్ రాష్ట్రంలోని కాపిటోలియో అనే ప్రాంతంలో ఉండే సరస్సులో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
మరోవైపు, ఈ ప్రమాదంలో తప్పిపోయిన మరో 20 మంది పర్యాటకుల కోసం సహాయక బృందాలు, అగ్నిమాపకదళ బృందాలు గాలిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments