Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైరో అబు సిఫైనే చర్చిలో ఘోరం..41 మంది సజీవదహనం

Webdunia
ఆదివారం, 14 ఆగస్టు 2022 (19:26 IST)
ఈజిప్టులోని కైరో అబు సిఫైనే చర్చిలో ఘోరం జరిగింది. ఈ చర్చిలో మంటలు చెలరేగి ఏకంగా 41 మంది సజీవదహనమయ్యారు. చర్చిలో మంటలు చెలరేగిన వెంటనే తప్పించుకునే మార్గం లేక మంటల్లో కాలి బూడిదైపోయారు. 
 
ఆదివారం కావడంతో అనేక మంది భక్తులు చర్చిలో ప్రార్థనలు జరిపేందుకు వచ్చారు. ఆ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో తప్పించుకునే వీల్లేక పదుల సంఖ్యలో మృతి చెందారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చర్చి వర్గాలు వెల్లడించాయి. 
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేసింది. ఈ ఘటనపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంఘటన స్థలంలో తక్షణం సహాయక చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments