Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో రైలు ప్రమాదం: 15మంది మృతి.. వందమందికి గాయాలు

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2023 (19:39 IST)
Train Accident
బంగ్లాదేశ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15మంది ప్రాణాలు కోల్పోయారు.  100మందికి పైగా గాయాల పాలైనారు. దీంతో గాయపడిన వారి సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని, మృతుల సంఖ్య కూడా పెరిగే ఛాన్సున్నట్లు తెలుస్తోంది. 
 
బైరబ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే ఓ గూడ్స్ రైలు... ప్రయాణికులతో కూడిన మరో రైలు పైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులు ఉన్న రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటన జరిగిన ప్రాంతం ఢాకాకు 60 కిలో మీటర్ల దూరంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments