Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో రైలు ప్రమాదం: 15మంది మృతి.. వందమందికి గాయాలు

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2023 (19:39 IST)
Train Accident
బంగ్లాదేశ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15మంది ప్రాణాలు కోల్పోయారు.  100మందికి పైగా గాయాల పాలైనారు. దీంతో గాయపడిన వారి సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని, మృతుల సంఖ్య కూడా పెరిగే ఛాన్సున్నట్లు తెలుస్తోంది. 
 
బైరబ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే ఓ గూడ్స్ రైలు... ప్రయాణికులతో కూడిన మరో రైలు పైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులు ఉన్న రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటన జరిగిన ప్రాంతం ఢాకాకు 60 కిలో మీటర్ల దూరంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ "కల్కి" అవతారం విరామం వరకు ఎలా ఉందంటే...

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments