Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో భారీ వర్షాలు.. సిచువాన్‌లో భారీ నష్టం.. 12మంది మృతి

Webdunia
బుధవారం, 1 జులై 2020 (19:04 IST)
china
చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక మీడియా తెలిపింది. మరో 10 మంది గల్లంతైనట్టు తెలిపింది. ఆదివారం నుంచి ఈ ప్రావిన్స్‌లోని మియానింగ్ కౌంటీలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం 12 మంది మృతి చెందినట్లు స్థానిక ప్రభుత్వ అధికారులు తెలిపారు. 
 
ప్రస్తుతం 7,00 మందికి ఇహాయీ టౌన్‌షిప్, గయోంగ్ సబ్‌ డిస్ట్రిక్‌లలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. కుండపోత వర్షాల కారణంగా ప్రావిన్స్‌లో 104 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని జిన్హువా పేర్కొంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ అస్తవ్యస్తమయ్యాయి. హైవేలపై నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments