Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ కు అజిత్ దోవల్ కౌంటర్

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (05:58 IST)
జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ ఇండియాపై విషం చిమ్ముతోంది. అంతర్జాతీయ కోర్టులో కంప్లైంట్ చేస్తామనడమే గాకుండా..  ఇండియాతో  వాణిజ్య ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంది. అలాగే పాకిస్థాన్ లో ఇండియన్ సినిమాలను బ్యాన్ చేసింది. ఇండియా పాక్ ల మధ్య నడిచే సంఘౌతా ఎక్స్ ప్రెస్ ను సరిహద్దులో నిలిపివేసింది.

అయితే దీనికి అంతే ధీటుగా ఇండియా నుంచి కౌంటర్లు పడుతున్నాయి. పాకిస్థాన్ ఇండియాతో సంబంధాలను తెంచుకోవడం వల్ల ఇండియా కంటే పాకిస్తాన్ కే ఎక్కువ నష్టమంటూ ఏకిపడేస్తున్నారు. లేటెస్ట్ గా భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ పాకిస్థాన్ కు ట్విట్టర్లో దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు.

అవును పాక్ ఇండియాతో వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటే ఎంత నష్టం వస్తుందంటే.. వీరాట్ కొహ్లీ ఇన్ స్టాగ్రామ్ లో ప్రమోషనల్ పోస్ట్ పెడితే ఎంత తీసుకుంటాడో అంత నష్టం అంటూ కౌంటర్ చమత్కరించారు. ఇండియా కంటే పాక్ ఎక్కువ నష్టపోతుందని అన్నారు అజితో దోవల్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments