Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ కు అజిత్ దోవల్ కౌంటర్

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (05:58 IST)
జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ ఇండియాపై విషం చిమ్ముతోంది. అంతర్జాతీయ కోర్టులో కంప్లైంట్ చేస్తామనడమే గాకుండా..  ఇండియాతో  వాణిజ్య ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంది. అలాగే పాకిస్థాన్ లో ఇండియన్ సినిమాలను బ్యాన్ చేసింది. ఇండియా పాక్ ల మధ్య నడిచే సంఘౌతా ఎక్స్ ప్రెస్ ను సరిహద్దులో నిలిపివేసింది.

అయితే దీనికి అంతే ధీటుగా ఇండియా నుంచి కౌంటర్లు పడుతున్నాయి. పాకిస్థాన్ ఇండియాతో సంబంధాలను తెంచుకోవడం వల్ల ఇండియా కంటే పాకిస్తాన్ కే ఎక్కువ నష్టమంటూ ఏకిపడేస్తున్నారు. లేటెస్ట్ గా భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ పాకిస్థాన్ కు ట్విట్టర్లో దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు.

అవును పాక్ ఇండియాతో వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటే ఎంత నష్టం వస్తుందంటే.. వీరాట్ కొహ్లీ ఇన్ స్టాగ్రామ్ లో ప్రమోషనల్ పోస్ట్ పెడితే ఎంత తీసుకుంటాడో అంత నష్టం అంటూ కౌంటర్ చమత్కరించారు. ఇండియా కంటే పాక్ ఎక్కువ నష్టపోతుందని అన్నారు అజితో దోవల్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments