Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ టిక్కా మసాలాను కనిపెట్టిన పాక్ చెఫ్ కన్నుమూత

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (15:27 IST)
Ahmed Aslam Ali
చికెన్ టిక్కా మసాలాను కనిపెట్టిన పాకిస్థాన్ చెఫ్ కన్నుమూశారు. మరణించేనాటికి ఆయన వయస్సు 77 సంవత్సరాలు. ప్రపంచ దేశాలకు చెందిన పాకశాస్త్ర నిపుణులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన అలీ అహ్మద్ అస్లామ్ చికెన్ టిక్కా మసాలాను కనుగొన్నాడు. అతను చిన్న వయస్సులోనే పాకిస్తాన్ నుండి స్కాట్లాండ్‌కు వెళ్లాడు. 
 
స్కాట్లాండ్‌లో వంట గురించి కొంచెం నేర్చుకున్నాడు, తందూరీ ఓవెన్‌లో మొదటిసారి చికెన్ టిక్కా మసాలా చేయవచ్చని కనుగొన్నాడు. ఆ తర్వాతే ఈ ఆహారం భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందడం గమనార్హం. చికెన్ టిక్కా మసాలాను కనిపెట్టిన పాకశాస్త్రజ్ఞుడు మృతి పట్ల సోషల్ మీడియా ద్వారా పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments