Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ టిక్కా మసాలాను కనిపెట్టిన పాక్ చెఫ్ కన్నుమూత

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (15:27 IST)
Ahmed Aslam Ali
చికెన్ టిక్కా మసాలాను కనిపెట్టిన పాకిస్థాన్ చెఫ్ కన్నుమూశారు. మరణించేనాటికి ఆయన వయస్సు 77 సంవత్సరాలు. ప్రపంచ దేశాలకు చెందిన పాకశాస్త్ర నిపుణులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన అలీ అహ్మద్ అస్లామ్ చికెన్ టిక్కా మసాలాను కనుగొన్నాడు. అతను చిన్న వయస్సులోనే పాకిస్తాన్ నుండి స్కాట్లాండ్‌కు వెళ్లాడు. 
 
స్కాట్లాండ్‌లో వంట గురించి కొంచెం నేర్చుకున్నాడు, తందూరీ ఓవెన్‌లో మొదటిసారి చికెన్ టిక్కా మసాలా చేయవచ్చని కనుగొన్నాడు. ఆ తర్వాతే ఈ ఆహారం భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందడం గమనార్హం. చికెన్ టిక్కా మసాలాను కనిపెట్టిన పాకశాస్త్రజ్ఞుడు మృతి పట్ల సోషల్ మీడియా ద్వారా పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments