రాత్రంతా రూ.2కోట్లతో మస్తు మజా.. వరుసగా అమ్మాయిలను పిలిపించుకుని?

Webdunia
ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (10:54 IST)
అకౌంటెంట్ పనిచేసే ఓ ఉద్యోగి జల్సాలు చేశాడు. దాదాపు రెండు కోట్ల రూపాయలు నొక్కేసిన ఆ అకౌంటెంట్.. తాను పట్టుబడతానని తెలుసుకుని అప్రమత్తమయ్యాడు. పట్టుబడేందుకు ముందే.. ఆ డబ్బుల్ని ఖర్చు చేయాలనుకున్నాడు. అంతే అనుకున్నంత పని చేశాడు.
 
అంతే ఖరీదైన నైట్ క్లబ్‌లో ప్రైవేట్ రూమ్‌ను బుక్ చేయించుకున్నాడు. ఒక రాత్రంతా ఒకరి తర్వాత ఒకరిగా అమ్మాయిలను పిలిపించుకున్నాడు. ఇలా పదిమందిని పిలిపించుకుని వారితో కలిసి ఖరీదైన డ్రగ్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేశాడు. ఉదయం 9 గంటల సమయానికి రెండు కోట్లనూ ఖర్చు చేసేసి తన కారులో ఎంచక్కా ఇంటికి వెళ్లిపోయాడు. 
 
ఆపై పోలీసులకు పట్టుబడ్డాడు. జైలులో ఊచలులెక్కిస్తున్నాడు. అతడి పేరు డారెన్. ఈ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. అకౌంటెంట్ కావడంతో ఎలాగూ జీతాల పంపిణీ తన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి, మొత్తం డబ్బును తన ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. అంత డబ్బుతో పారిపోలేనని భావించి, రాత్రికి రాత్రే జీవితాన్ని మస్తు మజా చేశాడు. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ అనేది సర్వస్వం కాదు.. కానీ అది లేకపోతే శూన్యం.. త్రిష

Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ నుంచి నిజమేనా లిరికల్ సాంగ్

Raghu Kunche: గేదెల రాజు చిత్రంలో హీరోలు, విలన్స్ ఉండరు. పాత్రలు మాత్రమే ఉంటాయి

Thiruveer: పాపం ప్రతాప్ అన్నవాళ్లతో వీర ప్రతాప్ అనిపించుకుంటా : తిరువీర్

మేఘాంశ్ శ్రీహరి హీరోగా థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో ఆస్మాన్ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments