భారీ భద్రత మధ్య భారత్‌కు అభినందన్... పాక్ అలా చేసింది...

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (14:18 IST)
నిన్న పాకిస్థాన్ పార్లమెంటులో అభినందన్‌ను అప్పగిస్తామని ప్రకటించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దిశగా లాంఛనాలను పూర్తి చేయమని ఉన్నతాధికారులకు ఆదేశించారు. అయితే ఈ అప్పగింత ప్రక్రియను ప్రారంభించిన పాక్ ఉన్నతాధికారులు మొదట అభినందన్‌ను రెడ్‌క్రాస్‌కు అప్పగిస్తారని అందరూ భావించారు.
 
అయితే ఈరోజు అతని విడుదలకు సంబంధించిన అన్ని లాంఛనాలను పూర్తి చేసి అభినందన్‌ను ఇస్లామాబాద్‌లోని భారత హైకమీషన్‌కు అప్పగించారు. మరికొద్ది సేపట్లో అభినందన్‌ను భారత అధికారులు స్వదేశానికి తీసుకురానున్నారు. 
 
ఈరోజు మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్యలో అట్టారీ-వాఘా జాయింట్ చెక్‌పోస్ట్ మీదుగా అభినందన్ అడుగు పెట్టబోతున్నాడు. అయితే ఇప్పటికే వాఘా సరిహద్దుకు ఎక్కువ సంఖ్యలో ప్రజలు తరలి వస్తుండటంతో అక్కడ భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments