Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎరుపు రంగు కనిపించిందో.. అత్యాచారం చేసి.. మర్మాంగాన్ని..?

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (12:10 IST)
ఎరుపు రంగు దుస్తులేసుకునే అమ్మాయి కనిపించిందో అతడు అత్యాచారానికి పాల్పడుతాడు. అంతటితో ఆగకుండా హత్య కూడా చేసేస్తాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పది మంది మహిళలను దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసిన సీరియల్ రేపిస్ట్ కిల్లర్‌కు చైనా కోర్టు మరణశిక్ష విధించింది. 
 
వివరాల్లోకి వెళితే.. చైనాలోని బెయినీలో ఓ కిరాణా కొట్టు నడిపిస్తున్న గావో అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు. కానీ గావోకు రెడ్ డ్రెస్ వేసుకుని అబ్బాయిలు కానీ మహిళలు కానీ కనిపిస్తే పిచ్చెక్కిపోతుంది. వారిని వెంబడిస్తాడు. వాళ్ల ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడతాడు. అంతటితో ఆగకుండా మహిళల మర్మాంగాలను అతికిరాతకంగా తెగ్గోసేవాడు. 
 
ఇలా 1988 నుంచి 2002 మధ్య దాదాపు పది మంది మహిళలను రేప్ చేసి హత్య చేశాడు. వీరిలో ఎనిమిదేళ్ల బాలిక కూడా వుంది. ఈ కేసును చేధించలేక పోలీసులు చేతులెత్తేశారు. దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత ఓ చిన్న కేసులో గావో చిక్కుకున్నాడు. గత ఏడాది మార్చిలో గావో చెంగ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతడిని దోషిగా నిర్ధారించడంతో అతనికి మరణశిక్ష పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments