Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా వ్యక్తికి 'చిల్లీ కింగ్' పురస్కారం.. ఎందుకో తెలుసా? (Video)

ప్రపంచ వ్యాప్తంగా చిత్ర విచిత్రమైన పోటీలు జరుగుతుంటాయి. ఇలాంటి పోటీలు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా చైనాలో ఓ విచిత్రమైన పోటీ జరిగింది. అదేంటంటే.. నీటి టబ్‌లో కూర్చొని పండు మిరపకాయలను ఆరగించాల

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2017 (06:56 IST)
ప్రపంచ వ్యాప్తంగా చిత్ర విచిత్రమైన పోటీలు జరుగుతుంటాయి. ఇలాంటి పోటీలు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా చైనాలో ఓ విచిత్రమైన పోటీ జరిగింది. అదేంటంటే.. నీటి టబ్‌లో కూర్చొని పండు మిరపకాయలను ఆరగించాలి. ఒక్క నిమిషంలో ఎక్కువ మిరపకాయలను తిన్నవారిని విజేతగా ప్రకటిస్తారు. 
 
ఈ తరహా పోటీ చైనాలోని హునాన్ ప్రాంతంలో జరిగింది. ఒక నిముషంలో అత్యధిక మిరపకాయలు తిని ఏడవకూడదనే నిబంధన పెట్టారు. ఇందుకోసం ముందుగా పోటీదారులు నీటితో నిండిన టబ్‌లో కూర్చోవాలి. ఆ తర్వాత ఆ టబ్‌ను మిరపకాయలతో నింపుతారు. ఇపుడు పోటీదారులు పండు మిరపకాయలను ఏడవకుండా తినాలి. అయితే ఈ పోటీలో విజేతగా నిలిచిన వ్యక్తి ఒక నిముషంలో 15 మిరపకాయలను తినగలిగాడు. ఇతనికి చిలీ కింగ్ పురస్కారాన్ని అందజేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments