Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా వ్యక్తికి 'చిల్లీ కింగ్' పురస్కారం.. ఎందుకో తెలుసా? (Video)

ప్రపంచ వ్యాప్తంగా చిత్ర విచిత్రమైన పోటీలు జరుగుతుంటాయి. ఇలాంటి పోటీలు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా చైనాలో ఓ విచిత్రమైన పోటీ జరిగింది. అదేంటంటే.. నీటి టబ్‌లో కూర్చొని పండు మిరపకాయలను ఆరగించాల

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2017 (06:56 IST)
ప్రపంచ వ్యాప్తంగా చిత్ర విచిత్రమైన పోటీలు జరుగుతుంటాయి. ఇలాంటి పోటీలు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా చైనాలో ఓ విచిత్రమైన పోటీ జరిగింది. అదేంటంటే.. నీటి టబ్‌లో కూర్చొని పండు మిరపకాయలను ఆరగించాలి. ఒక్క నిమిషంలో ఎక్కువ మిరపకాయలను తిన్నవారిని విజేతగా ప్రకటిస్తారు. 
 
ఈ తరహా పోటీ చైనాలోని హునాన్ ప్రాంతంలో జరిగింది. ఒక నిముషంలో అత్యధిక మిరపకాయలు తిని ఏడవకూడదనే నిబంధన పెట్టారు. ఇందుకోసం ముందుగా పోటీదారులు నీటితో నిండిన టబ్‌లో కూర్చోవాలి. ఆ తర్వాత ఆ టబ్‌ను మిరపకాయలతో నింపుతారు. ఇపుడు పోటీదారులు పండు మిరపకాయలను ఏడవకుండా తినాలి. అయితే ఈ పోటీలో విజేతగా నిలిచిన వ్యక్తి ఒక నిముషంలో 15 మిరపకాయలను తినగలిగాడు. ఇతనికి చిలీ కింగ్ పురస్కారాన్ని అందజేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments