Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా వ్యక్తికి 'చిల్లీ కింగ్' పురస్కారం.. ఎందుకో తెలుసా? (Video)

ప్రపంచ వ్యాప్తంగా చిత్ర విచిత్రమైన పోటీలు జరుగుతుంటాయి. ఇలాంటి పోటీలు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా చైనాలో ఓ విచిత్రమైన పోటీ జరిగింది. అదేంటంటే.. నీటి టబ్‌లో కూర్చొని పండు మిరపకాయలను ఆరగించాల

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2017 (06:56 IST)
ప్రపంచ వ్యాప్తంగా చిత్ర విచిత్రమైన పోటీలు జరుగుతుంటాయి. ఇలాంటి పోటీలు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా చైనాలో ఓ విచిత్రమైన పోటీ జరిగింది. అదేంటంటే.. నీటి టబ్‌లో కూర్చొని పండు మిరపకాయలను ఆరగించాలి. ఒక్క నిమిషంలో ఎక్కువ మిరపకాయలను తిన్నవారిని విజేతగా ప్రకటిస్తారు. 
 
ఈ తరహా పోటీ చైనాలోని హునాన్ ప్రాంతంలో జరిగింది. ఒక నిముషంలో అత్యధిక మిరపకాయలు తిని ఏడవకూడదనే నిబంధన పెట్టారు. ఇందుకోసం ముందుగా పోటీదారులు నీటితో నిండిన టబ్‌లో కూర్చోవాలి. ఆ తర్వాత ఆ టబ్‌ను మిరపకాయలతో నింపుతారు. ఇపుడు పోటీదారులు పండు మిరపకాయలను ఏడవకుండా తినాలి. అయితే ఈ పోటీలో విజేతగా నిలిచిన వ్యక్తి ఒక నిముషంలో 15 మిరపకాయలను తినగలిగాడు. ఇతనికి చిలీ కింగ్ పురస్కారాన్ని అందజేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments