Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో ఆరుగురు భారతీయుల​ అరెస్ట్​.. కోటి రూపాయల బంగారాన్ని?

1.7 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (12:50 IST)
బంగారం స్మల్లింగ్‌‌‌‌ చేస్తున్న ఆరుగురు ఇండియన్స్‌‌‌‌ను శ్రీలంక క్రిమినల్‌‌‌‌ ఇన్వెస్టిగేషన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ (సీఐడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బండారునాయకే ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లో ఆదివారం తనిఖీలు చేపట్టిన అధికారులు వారిని అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 2.376 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
దాని విలువ దాదాపు 1.7 కోట్ల రూపాయలు ఉంటుందని సీఐడీ అధికారులు చెప్పారు. నిందితులు టూరిస్ట్‌‌‌‌ వీసాపై దేశానికి వచ్చి స్మగ్లింగ్‌‌‌‌ చేస్తున్నారన్నారు. తదుపరి విచారణ కోసం వారిని కస్టమ్స్‌‌‌‌ అధికారులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments