Webdunia - Bharat's app for daily news and videos

Install App

#మెర్రీ క్రిస్మస్.. 80 మంది ఉగ్రమూకల హతం.. పశ్చిమ ఆఫ్రికాలో నరమేధం

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (10:56 IST)
పశ్చిమ ఆఫ్రికాలో ఉగ్రమూకలు విధ్వంసం సృష్టించాయి. క్రిస్మస్ రోజున నరమేథం సృష్టించారు. క్రిస్మస్ వేడుకల్లో జిహాదీలు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 35 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. 
 
రంగంలోకి దిగిన సైనిక బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో రాజధానిలో స్థానిక కాలమానం ప్రకారం.. మంగళవారం (డిసెంబర్ 24,2019) అర్ధరాత్రి ఈ ఘటన చోటు జరిగింది.
 
ఈ ఘటనపై భద్రతా సిబ్బంది మాట్లాడుతూ.. నవంబరులో జరిగిన పలు ఆపరేషన్ కార్యక్రమాల్లో వందలాది మంది టెర్రరిస్టులు మరణించారని.. ఇందుకు ప్రతీకారంగా పౌరులను పొట్టనబెట్టుకున్నారని చెప్పారు. పశ్చిమ ఆఫ్రికాలో రాజధాని నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు ఈ దాడులకు పాల్పడ్డాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments