Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ వైమానిక దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు హతం.. గుట్టు విప్పిన పాక్ మాజీ దౌత్యవేత్త

Webdunia
ఆదివారం, 10 జనవరి 2021 (10:41 IST)
2019లో పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ జరిపిన వైమానిక దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్టు పాకిస్థాన్‌ మాజీ దౌత్యవేత్త అఘా హిలాలీ వెల్లడించారు. టీవీ చర్చల్లో పాక్‌ సైన్యం తరఫున మాట్లాడే ఆయన ఓ ఉర్దూ ఛానెల్‌తో ఈ విషయాన్ని తెలిపారు.

ఈ దాడిలో ఎవరూ చనిపోలేదంటూ చెప్పుకుంటున్న పాకిస్తాన్‌కు ఈ వ్యాఖ్యాలతో ఇరుకున పడ్డట్టు అయింది. 2019 ఫిబ్రవరి 14న జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో సిఆర్‌పిఎఫ్‌ జవాన్లపై జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు ఆత్మాహతి దాడికి పాల్పడగా..40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు ప్రతిస్పందనగా భారత్‌ బాలకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది.

ఈ దాడిలో ఎవ్వరూ చనిపోలేదని ఆనాడు పాక్‌ చెప్పుకురాగా..తాజాగా మాజీ దౌత్యవేత్త 300 మంది చనిపోయినట్లు చెప్పడంతో..గతంలో పాక్‌ చెప్పినవన్నీ అబద్ధాలేనని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments