Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ వైమానిక దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు హతం.. గుట్టు విప్పిన పాక్ మాజీ దౌత్యవేత్త

Webdunia
ఆదివారం, 10 జనవరి 2021 (10:41 IST)
2019లో పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ జరిపిన వైమానిక దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్టు పాకిస్థాన్‌ మాజీ దౌత్యవేత్త అఘా హిలాలీ వెల్లడించారు. టీవీ చర్చల్లో పాక్‌ సైన్యం తరఫున మాట్లాడే ఆయన ఓ ఉర్దూ ఛానెల్‌తో ఈ విషయాన్ని తెలిపారు.

ఈ దాడిలో ఎవరూ చనిపోలేదంటూ చెప్పుకుంటున్న పాకిస్తాన్‌కు ఈ వ్యాఖ్యాలతో ఇరుకున పడ్డట్టు అయింది. 2019 ఫిబ్రవరి 14న జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో సిఆర్‌పిఎఫ్‌ జవాన్లపై జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు ఆత్మాహతి దాడికి పాల్పడగా..40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు ప్రతిస్పందనగా భారత్‌ బాలకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది.

ఈ దాడిలో ఎవ్వరూ చనిపోలేదని ఆనాడు పాక్‌ చెప్పుకురాగా..తాజాగా మాజీ దౌత్యవేత్త 300 మంది చనిపోయినట్లు చెప్పడంతో..గతంలో పాక్‌ చెప్పినవన్నీ అబద్ధాలేనని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments