Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్‌ కు కరోనా వ్యాక్సిన్

Webdunia
ఆదివారం, 10 జనవరి 2021 (10:34 IST)
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II (94), ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) శనివారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ మేరకు బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ తెలిపింది.

‘క్వీన్, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ ఈ రోజు కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నారు’’ అని ప్యాలెస్ అధికారిక ప్రతినిధి తెలిపారు. వారి నివాసమైన విండ్‌సోర్ క్యాస్టెల్‌లో ఆస్థాన వైద్యుడు ఇంజెక్షన్ ద్వారా టీకా ఇచ్చినట్టు సమాచారం. అయితే, ఇంతకుమించిన సమాచారం వెల్లడికాలేదు.  
 
బ్రిటన్‌లో ఇప్పటి వరకు 1.5 మిలియన్ల మంది టీకాలు వేసుకున్నారు. తొలి విడతలో వృద్ధులు, వారి సంరక్షులు, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. మరోవైపు, బ్రిటన్‌లో కరోనా మరణాలకు అడ్డుకట్ట పడడం లేదు.

శుక్రవారం 1,325 మంది మృత్యువాత పడ్డారు. వీరితో కలుపుకుని ఇప్పటి వరకు 80 వేల మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. అలాగే, నిన్న 68,053 కొత్త కేసులు వెలుగుచూశాయి.   

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments