Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - ముగ్గురి మృతి

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (08:11 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. ఫిలడెల్ఫియాలోని సౌత్ స్ట్రీట్‌లో శనివారం రాత్రి ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో పదకొండు మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. 
 
ఘటనా స్థలంలో రెండు హ్యాండ్ గన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ కాల్పులకు పాల్పడిన వారిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. పైగా, కాల్పుల ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమై తక్షణం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానికులకు ట్విటర్‌ ద్వారా హెచ్చరికలు చేశారు. దీంతో ఆ ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేయించారు.
 
గుర్తుతెలియని వ్యక్తులు, పోలీసుల ప్రకారం, డౌన్‌టౌన్ ఫిలడెల్ఫియాలోని సౌత్ స్ట్రీట్ పరిసరాల్లో గుమిగూడిన జనంపై కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సౌత్ స్ట్రీట్‌లో పెద్ద జనసమూహం ఉన్న సమయంలో దుండగుడు ఈ కాల్పులకు తెగబడ్డాడని పేర్కొన్నారు. కాగా, ఇటీవలి కాలంలో వరుసగా కాల్పుల ఘటనలు జరుగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments