Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఏపీలో పదో తరగతి ఫలితాలు--- ఫలితాల కోసం క్లిక్ చేయండి

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (12:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం (నేడు) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు పూర్తిచేశారు. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ రిలీజ్ చేశారు. 
 
నిజానికి ఈ ఫలితాలు శనివారమే విడుదల కావాల్సి వుంది. కానీ, అనివార్య కారణాల కారణంగా వాయిదాపడ్డాయి. ముఖ్యంగా, విద్యాఖామంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు, విద్యాశాఖ అధికారులకు మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఈ పరీక్షా ఫలితాలను వెల్లడించారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. 

 
వీటిని సరిదిద్దుకునే చర్యల్లో భాగంగా, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫలితాలను వెల్లడించనున్నట్టు అధికారులు ఆదివారం ప్రకటించారు. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను www.results.bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో చూసి తెలుసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments