Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీస్‌లో ఘోర రైలు ప్రమాదం.. 26మంది మృతి

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (09:57 IST)
Train
గ్రీస్‌లో రైలు పట్టాలు తప్పడంతో ఏర్పడటంతో అగ్ని ప్రమాదంలో 26 మంది మృతి చెందారు. అనేకమంది గాయపడ్డారు. ఉత్తర గ్రీస్‌లో ప్రయాణీకుల రైలు ఎదురుగా వస్తున్న సరుకు రవాణా రైలును ఢీకొనడంతో డజన్ల కొద్దీ గాయపడ్డారు.
 
ఉత్తర గ్రీస్‌లో బుధవారం తెల్లవారుజామున ఒక ప్యాసింజర్ రైలు ఎదురుగా వస్తున్న సరుకు రవాణా రైలును ఢీకొట్టింది. దీంతో మంటలు ఏర్పడ్డాయి. డజన్ల కొద్దీ గాయపడినట్లు పోలీసు, అగ్నిమాపక సేవా అధికారులు తెలిపారు. 
 
ఏథెన్స్‌కు ఉత్తరాన 380 కిలోమీటర్లు (235 మైళ్లు) దూరంలో ఉన్న టెంపే సమీపంలో జరిగిన క్రాష్ తర్వాత పలు రైలు కార్లు పట్టాలు తప్పాయి. 
 
కనీసం మూడు పెట్టెలు మంటల్లో చిక్కుకున్నాయి. సమీపంలోని లారిస్సాలోని ఆసుపత్రి అధికారులు కనీసం 60 మంది గాయపడ్డారని, వారిలో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments