Webdunia - Bharat's app for daily news and videos

Install App

పఠాన్‌కోట్ సూత్రధారి - భారత్ మోస్ట్ వాంటెడ్ పాక్ ఉగ్రవాది షాహిద్ హతం

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (13:37 IST)
భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, పఠాన్‌కోట్ ఉగ్రదాడికి సూత్రధారిగా ఉన్న షాహిద్‌ లతీఫ్ హతమయ్యాడు. పాకిస్థాన్ దేశంలోని సియోల్‌కోట్‌లోని ఓ మసీదులో గుర్తు తెలియని సాయుధ దండగులు ఆయన్ను కాల్చి చంపేశారు. ఉగ్రవాద జైష్ మొహ్మద్ సభ్యుడైన 41 యేళ్ళ షాహిద్... భారత్‌లో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. గత 1994 నవంబరు 12వ తేదీన ఉపా చట్టం కింద అరెస్టు అయి 16 యేళ్ళపాటు జీవితం గడిపాడు. 
 
2010లో వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్ చేరాడు. 2016 జనవరి రెండో తేదీన పఠాన్‌కోట్‌లో జరిగిన ఉగ్రదాడి వెనుక కీలక పాత్ర పోషించాడు. సియోల్ కోట్ నుంచే ఈ ఉగ్రదాడిని ఆయన పర్యవేక్షించిన షాహిద్.. ఇందుకోసం ఆయన నలుగురు ఉగ్రవాదులను చంపేశాడు. తాజాగా పాకిస్థాన్‌లోని సియోల్ కోట్‌లోనే దుండగుల చేతిలో హతమయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments