Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటిలో 20 నులిపురుగులు.. ఎలా వచ్చాయో తెలియదు..

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (13:38 IST)
ఈ మధ్య పొట్టలో పాములు, మేకులు వంటివి వైద్యులు వెలికి తీస్తున్న సంఘటనలు జరుగుతూనే వున్నాయి. తాజాగా చైనాలో ఒక వ్యక్తి కంటి నుంచి 20 నులిపురుగులను వైద్యులు బయటకు తీశారు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. వాన్‌ అనే వ్యక్తికి కంటి నొప్పి బాగా రావడంతో ఆసుపత్రిలో చేరాడు. దీంతో అతనిని పరీక్షించిన వైద్యులు అతని కంటిలో నులిపురుగులు ఉన్నట్లు కనుగొన్నారు. మొదటిలో కంటినొప్పి వచ్చిందని, అయితే తాను అంతలా పట్టించుకోలేదని వాన్‌ తెలిపారు. తరువాత ఆ నొప్పి ఎక్కువ కావడంతో ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పారు.  
 
అప్పటికే అతని కంటిలో 20 నులిపురుగులు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు అతనికి చికిత్సనందించారు. సాధారణంగా ఇలాంటి  పురుగులు కుక్కలు, పిల్లులు కన్నీటిలో ఉంటాయి. అయితే వాన్‌ ఇంట్లోకానీ పని చేసే చోట కానీ ఏలాంటి  పెంపుడు జంతువులు లేవని వాన్‌ తెలిపారు. దీంతో అతని కంటిలోకి ఈ పురుగులు ఎలా చేరాయో తెలియరాలేదు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments