Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యాపై ఉక్రెయిన్‌ సేనల దాడి.. 1000 మంది రిజర్విస్టులు మృతి

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (09:34 IST)
రష్యాపై ఉక్రెయిన్‌ సేనలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా కీవ్‌ జరిపిన దాడుల్లో ఒక్కరోజే కనీసం 1000 మంది రిజర్విస్టులు మృతిచెందినట్లు ఉక్రెయిన్‌ రక్షణ వర్గాలు తెలిపాయి. 
 
యుద్ధక్షేత్రంలో తగులుతోన్న వరుస దెబ్బలతో సాధారణ పౌరులు, మాజీ ఖైదీలు, మాజీ సైనికులును రిజర్విస్టులుగా రష్యా తన దళాల్లోకి తీసుకుంటోంది. 
 
చాలామందికి సరైన శిక్షణ అందడం లేదని.. ఆయుధాలు లేవు. రష్యా అధికారుల ప్రకారం ప్రస్తుతం 41వేల మంది రిజర్విస్టులు ఉక్రెయిన్‌ దళాలతో పోరాడుతున్నారు. వీరిని లక్ష్యం చేసుకొని కీవ్‌ సేనలు దాడులు చేస్తున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments