Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యాపై ఉక్రెయిన్‌ సేనల దాడి.. 1000 మంది రిజర్విస్టులు మృతి

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (09:34 IST)
రష్యాపై ఉక్రెయిన్‌ సేనలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా కీవ్‌ జరిపిన దాడుల్లో ఒక్కరోజే కనీసం 1000 మంది రిజర్విస్టులు మృతిచెందినట్లు ఉక్రెయిన్‌ రక్షణ వర్గాలు తెలిపాయి. 
 
యుద్ధక్షేత్రంలో తగులుతోన్న వరుస దెబ్బలతో సాధారణ పౌరులు, మాజీ ఖైదీలు, మాజీ సైనికులును రిజర్విస్టులుగా రష్యా తన దళాల్లోకి తీసుకుంటోంది. 
 
చాలామందికి సరైన శిక్షణ అందడం లేదని.. ఆయుధాలు లేవు. రష్యా అధికారుల ప్రకారం ప్రస్తుతం 41వేల మంది రిజర్విస్టులు ఉక్రెయిన్‌ దళాలతో పోరాడుతున్నారు. వీరిని లక్ష్యం చేసుకొని కీవ్‌ సేనలు దాడులు చేస్తున్నాయి.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments