Webdunia - Bharat's app for daily news and videos

Install App

19 యేళ్ళ యువతిపై 52 యేళ్ళ వ్యక్తి లైంగికదాడి.. ప్రైవేట్ భాగాల్లో...

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (13:17 IST)
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. 19 యేళ్ల యువతిపై 52 యేళ్ళ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. తన కామవాంఛ తీర్చుకునే ప్రక్రియలో భాగంగా బాధితురాలి ప్రైవేట్ భాగాల్లో ఇనుపరాడ్లు దూర్చాడు. కేకలు వేయకుండా ఉండేందుకు నోట్లో గుడ్డలు కుక్కాడు. అత్యంత పాశవికంగా నడుచుకున్న ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నాగ్‌పూర్‌లోని పర్ది ఏరియాకు చెందిన యోగిలాల్‌(52) అనే వ్యక్తి స్థానికంగా ఉన్న స్పిన్నింగ్‌ మిల్లులో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఈ మిల్లులోనే 19 ఏళ్ల యువతి, ఆమె సోదరుడు, మరో బాలిక కూలీలుగా పని చేస్తున్నారు. 
 
అయితే, ఈనెల 21వ తేదీన యువతి సోదరుడు, మరో బాలిక కలిసి తమ సొంతూరుకు వెళ్లారు. దీంతో 19 యేళ్ళ యువతి ఒక్కటే తాము తీసుకున్న అద్దెగదిలో ఒక్కటి వున్నది. ఇదే అదునుగా భావించిన భావించిన యోగిలాల్‌.. ఆమెపై అత్యంత దారుణంగా అత్యాచారం చేశాడు. 
 
అంతటితో ఆగకుండా ప్రయివేటు భాగాల్లో ఇనుపరాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె అరవకుండా ఉండేందుకు నోటిలో బట్ట ముక్కలు కుక్కాడు యోగిలాల్‌. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments