Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు గ్లాసుల నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి...

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (22:09 IST)
గ్యాస్ ప్రాబ్లం, ఎసిడిటీ ఉందా? ఇప్పుడిపుడే ఫైల్స్ స‌మ‌స్య కూడా ఎదుర‌వుతోందా? వీటికి తోడు అజీర్తితో బాధపడేవారికి చిట్కాలు ఇవిగో.
 
రెండు గ్లాసుల నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి, మరిగించి, గోరువెచ్చగా తాగాలి. అదీ ఉదయం నిద్ర‌ లేచిన వెంట‌నే బ్రష్ చేసాక పరగడుపున తీసుకోవాలి.
 
రాత్రి భోజనం చేశాక, పడుకొనే సమయంలో ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగాలి. 
 
ఇలా ప్రతి రోజు క్రమం తప్పకుండా చేయడం వల్ల జీర్ణాశయం శుద్ధి చెందుతుంది. అరుగుదల శక్తి పెరుగుతుంది. తద్వారా సమస్య తగ్గుముఖం పడుతుంది.
 
సంతులిత ఆహారం తీసుకొంటూ, రోజులో కనీసం 4 కిలో మీట‌ర్లు కాలినడక వ్యాయామం చేసుకోవాలి.
 
పైల్స్ త‌గ్గ‌డానికి చ‌ల‌వ వ‌స్తువులు తిన‌డంతో పాటు... రోజూ క్ర‌మం త‌ప్పుండా కుక్కుటాస‌నం వేస్తే పైల్స్ స‌మ‌స్య త‌గ్గిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తర్వాతి కథనం
Show comments