45 యేళ్లు నిండాయా? రోజూ 2 వెల్లుల్లి రెబ్బల్ని పొద్దున్నే తినండి! (video)

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (13:28 IST)
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులతో మరణించే వారి సంఖ్య అధికంగా ఉంది. ఆ తర్వాత స్థానంలో కేన్సర్ రోగగ్రస్థులున్నారు. ఈ కేన్సర్ వ్యాధికి సరైన మందును వైద్యులు ఇప్పటికీ కనిపెట్టలేక పోతున్నారు. కేన్సర్ ఎలాగైనా, ఎప్పుడైనా శరీరాన్ని ఎటాక్ చెయ్యొచ్చని చెబుతున్నారు. కానీ అది మన దరికి చేరనివ్వకుండా ఉంచాలంటే కొన్ని చిన్న చిన్న పద్ధతులు పాటిస్తే మంచిదని అమెరికా పరిశోధకులు సలహా ఇస్తున్నారు. 
 
ముఖ్యంగా, ప్రతి ఒక్కరి ఇళ్లలో వెల్లుల్లి ఉంటుంది. ఇది 14 రకాల కేన్సర్లను నివారిస్తుంది. మరెన్నో జబ్బులకు నివారణిగా ఉంటుంది. కేన్సర్ రోగులకు రోజుకి కనీసం 5-6 దంచిన పచ్చి వెల్లుల్లి రెమ్మలు ఇవ్వాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఈ రెమ్మలను వెంటనే తినకుండా ఓ 15 నిమిషాలు ఆగాలి. ఈ 15 నిమిషాలలో వెల్లుల్లి రెమ్మల నుంచి ఎలినస్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది. 
 
ఇందులో యాంటి ఫంగల్, యాంటి కేన్సర్ తత్వాలు ఉంటాయి. కేన్సర్ మాత్రమే కాదు, తరచుగా వెల్లుల్లి తింటే దాదాపు 166 రకాల జబ్బులు రాకుండా కాపాడుతుందని పరిశోధకులు అంటున్నారు. వెల్లుల్లి సహజసిద్ధంగా కేన్సర్‌ని నివారిస్తుందని చెబుతున్నారు. కెమికల్స్‌తో కూడిన మెడిసిన్స్ వాడడం కన్నా వెల్లుల్లి ద్వారా కేన్సర్ రాకుండా చూసుకోమని సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు : ఉదయనిధి స్టాలిన్

మాట నిలబెట్టుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం - డీఏ విడుదల చేసిన సర్కారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

తర్వాతి కథనం
Show comments