Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెన్నునొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇవి తినండి..

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (09:20 IST)
ఇపుడు ప్రతి ఒక్కరూ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఇలాంటి వారు మంచి పౌష్టికాహారం తీసుకున్నట్టయితే వెన్నునొప్పి మటుమాయం కావడమేకాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ డి ఉన్న ఆహారం తీసుకున్నట్టయితే వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి ఆహార పదార్థాలేంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
చేపలు : చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు విటమిన్ డి కూడా లభిస్తుంది. అందువల్ల వారానికి కనీసం రెండుసార్లు చేపలను తీసుకున్నట్టయితే శరీరానికి విటమిన్ డి అందుతుంది. అలాగే, ఎముకలు దృఢంగా మారి వెన్నునొప్పితో పాటు కీళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి. 
 
పాలు : మంచి బలవర్ధక ద్రవ పదార్థం. వీటిలో విటమిన్ డితో పాటు.. క్యాల్షియంలు పుష్కలంగా ఉంటాయి పాలను ప్రతి రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వెన్ను నొప్పితో పాటు ఇతర నొప్పులు కూడా మాయమైపోతాయి. చీజ్‌లోనూ క్యాల్షియం అధికంగా ఉంటుంది. అందువల్ల దీన్ని ఆరగించడం వల్ల కూడా ఈ నొప్పులు తగ్గుతాయి. 
 
కోడిగుడ్లు 
కోడిగుడ్లలో విటమిన్ డి శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పచ్చసొనలోనే ఇది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పచ్చసొనతో రోజూ ఒక కోడిగుడ్డును ఆరగించినట్టయితే వెన్ను నొప్పి నుంచి పూర్తిగా విముక్తులు కావొచ్చు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments